మవసలాత్ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ ధరలు
- February 15, 2018
మస్కట్: మవసలాట్ ట్యాక్సీ సర్వీసులకు సంబంధించి ఆదివారం నుంచి ధరలు 50 శాతం వరకు (బేస్ ఫేర్) తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్), 3 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ఇప్పటిదాకా ఈ ధరలు 6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే కిలోమీటర్కి 200 బైసాస్ చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ధరలు చెల్లుబాటవుతాయి. అయితే ఎయిర్పోర్ట్ ట్యాక్సీలకు మినిమమ్ ఛార్జ్ 5 ఒమన్ రియాల్స్గా నిర్ణయించారు. రాత్రి 10 గంటల తర్వాత రేట్లు 3.6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయి. కిలోమీటర్కి 450 బైసాస్ (30 కిలోమీటర్ల వరకు), 30 కిలోమీటర్లు దాటితే 200 బైసాస్ కిలోమీటర్కి చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 18 నుంచి ఎయిర్పోర్ట్ ట్యాక్సీలను నడపనున్నట్లు మవసలాట్ ఇదివరకే ప్రకటించింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









