నేషనల్ డే సెలవులలో కువైట్ విమానాశ్రయంలో 2 లక్షల 34 వేలమంది ప్రయాణికులు రావచ్చు
- February 17, 2018
కువైట్ : నేషనల్ డే సెలవుల కాలంలోకువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పలువురు సందర్శకులతో కిట కిటలాడనున్నాయి. సుమారు 2 లక్షల 34 వేలమంది ప్రయాణికులు రావచ్చని భావిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం తెలిపింది. ఫిబ్రవరి 22-26 తేదీల్లో జాతీయ సెలవుల సమయంలో1 లక్షా13 వేలమంది ప్రయాణికులకు కువైట్ విమానాశ్రయంలో చోటు లభిస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాలంలో కువైట్ దేశం నుంచి 1 లక్షా 29 వేల 800 మంది ప్రయాణికులు వెలుపలకు బయలుదేరనున్నారు. 902 నుంచి 906 విమానాలు కువైట్ నుంచి వేరే ప్రాంతాలకు బయలుదేరనున్నట్లు అంచనా వేసినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







