నేషనల్ డే సెలవులలో కువైట్ విమానాశ్రయంలో 2 లక్షల 34 వేలమంది ప్రయాణికులు రావచ్చు
- February 17, 2018
కువైట్ : నేషనల్ డే సెలవుల కాలంలోకువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పలువురు సందర్శకులతో కిట కిటలాడనున్నాయి. సుమారు 2 లక్షల 34 వేలమంది ప్రయాణికులు రావచ్చని భావిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం తెలిపింది. ఫిబ్రవరి 22-26 తేదీల్లో జాతీయ సెలవుల సమయంలో1 లక్షా13 వేలమంది ప్రయాణికులకు కువైట్ విమానాశ్రయంలో చోటు లభిస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాలంలో కువైట్ దేశం నుంచి 1 లక్షా 29 వేల 800 మంది ప్రయాణికులు వెలుపలకు బయలుదేరనున్నారు. 902 నుంచి 906 విమానాలు కువైట్ నుంచి వేరే ప్రాంతాలకు బయలుదేరనున్నట్లు అంచనా వేసినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!









