ఐఆర్సీటీసీ వారి దుబాయ్, అబుదాబి పర్యటన ప్యాకేజీ
- February 17, 2018
హైదరాబాద్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మరో ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్, అబుదాబికి నాలుగు రోజుల పర్యటన ప్యాకేజీని వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 18 నుంచి మార్చి 31,2018 వరకు సాగే పర్యటనలో భాగంగా దుబాయ్ సిటీటూర్లో భాగంగా కింగ్స్ ప్యాలెస్, ఢోక్రూస్, డెసర్ట్ సఫారి, గ్లోబల్ విల్లేజ్, బుర్జ్ అల్ అరబ్ 7 స్టార్ హోటల్, బుర్జ్ఖలీఫ, దుబాయ్ మాల్తోపాటు అబుదాబితో పాటు అబుదాబి గ్రాండ్ మాస్క్, హెరిటేజ్ విలేజ్ వంటి ప్రాంతాల పర్యటన ఉంటుంది. ఇందులో భాగంగా త్రీస్టార్ హోటల్ వసతి, ఏసీ ప్రయాణం, గైడ్ను అందిస్తారు. ఒక్కొక్కరికి ప్యాకేజీలో భాగంగా చార్జీని రూ. 61,042గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









