టూరిస్ట్, ఎక్స్ప్రెస్ వీసాలు మార్చి 21 నుంచి ఆన్లైన్లోనే
- February 20, 2018
మస్కట్: టూరిస్ట్ వీసాలు, ఎక్స్ప్రెస్ వీసాలు ఇకపై ఆన్లైన్లో మాత్రమే లభ్యమవుతాయి. మార్చి 21 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇ వీసా రాయల్ ఒమన్ పోలీస్ వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో మాత్రమే అప్లికేషన్లు ప్రాసెస్ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. కొత్త విధానం పట్ల అవగాహనా కార్యక్రమాల్ని చేపడుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







