హైదరాబాద్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న 250 మంది ఫార్నెర్స్

- February 21, 2018 , by Maagulf
హైదరాబాద్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న 250 మంది ఫార్నెర్స్

వీసా గడువు ముగిసినా ఇంకా హైదరాబాద్‌లోనే ఉంటున్న  విదేశీయులపై టాస్క్‌ఫోర్స్ కొరడా ఝుళిపిస్తోంది. నగరంలోని బంజారాహిల్స్, టోలీచౌకి సహా పలు ప్రాంతాల్లో ఇవాళ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు వెస్ట్‌జోన్ పోలీసులు. సూడాన్, నైజీరియన్, ఉగాండాకు చెందిన దాదాపు 250 మంది అక్రమంగా నివాసం ఉంటున్నట్టు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com