తెలంగాణ రూపొందిస్తున్న అమరవీరుల స్మారక కేంద్రం డిజైన్ ఇదే..!!
- February 21, 2018
తెలంగాణ అమరవీరుల్ని జాతి గుర్తించుకునేలా స్మారక కేంద్రం నిర్మాణానికి డిజైన్ సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ దగ్గర అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని రూపొందిస్తారు. సందర్శకుల కోసం మ్యూజియం ఏర్పాటు, AV హాల్ను ఏర్పాటు చేస్తారు. సంస్మరణ సమావేశాల కోసం ఓ కన్వెన్షన్ హాల్ కూడా నిర్మిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి మొత్తం4 అంతస్తులుగా భవనం నిర్మాణం ఉంటుంది. దీపం ఆకారంలో నిర్మించే ఈ భవనంలో నిత్యం జ్యోతి వెలిగేలా నమూనా సిద్ధం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి