తెలంగాణ రూపొందిస్తున్న అమరవీరుల స్మారక కేంద్రం డిజైన్ ఇదే..!!
- February 21, 2018
తెలంగాణ అమరవీరుల్ని జాతి గుర్తించుకునేలా స్మారక కేంద్రం నిర్మాణానికి డిజైన్ సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ దగ్గర అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని రూపొందిస్తారు. సందర్శకుల కోసం మ్యూజియం ఏర్పాటు, AV హాల్ను ఏర్పాటు చేస్తారు. సంస్మరణ సమావేశాల కోసం ఓ కన్వెన్షన్ హాల్ కూడా నిర్మిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి మొత్తం4 అంతస్తులుగా భవనం నిర్మాణం ఉంటుంది. దీపం ఆకారంలో నిర్మించే ఈ భవనంలో నిత్యం జ్యోతి వెలిగేలా నమూనా సిద్ధం చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







