తీవ్రవాదులతో జత కట్టిన సౌదీ వ్యక్తికి మరణ శిక్ష అమలు
- February 24, 2018
జెడ్డా:మంగళవారం రియాద్ లోని ప్రత్యేక నేర న్యాయస్థానం ఒక సౌదీ వ్యక్తికి మరణశిక్ష అమలుచేసింది. నిందితుడు తరౌట్ బెటాలిన్ టెర్రరిస్ట్ సెల్ లో సభ్యునిగా చేరి భద్రతా దళానిపై దాడులు చేయడం , భద్రతా దళాలను చంపడం, ప్రజల ఆస్తిని నాశనం చేయడం, పలుచోట్ల విధ్వంస చర్యలు, గందరగోళం సృష్టించడం , రోడ్లను అడ్డుకోవడం , దేశంలో ఘర్షణ మరియు విభజనను ప్రేరేపించి, ఖ్ఆతిఫ్ లో జరిగిన ప్రదర్శనలలో పాల్గొన్నారు. దోపిడీ భద్రతా దళాలు మోలోటోవ్ కాక్టెయిల్స్ ను విసిరివేయడం, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నినాదాలు చేయడంలో ప్రాధాన పాత్ర పోషించారు. అంతేకాక ఆ సౌదీ నిందితుడు తనకు కావల్సినవారిని పెట్టుకొనేందుకు ఆ ప్రాంతం నుంచి వెంటనే పారిపోయిందుకు తన కారుని ఉపయోగిస్తాడు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









