తీవ్రవాదులతో జత కట్టిన సౌదీ వ్యక్తికి మరణ శిక్ష అమలు
- February 24, 2018
జెడ్డా:మంగళవారం రియాద్ లోని ప్రత్యేక నేర న్యాయస్థానం ఒక సౌదీ వ్యక్తికి మరణశిక్ష అమలుచేసింది. నిందితుడు తరౌట్ బెటాలిన్ టెర్రరిస్ట్ సెల్ లో సభ్యునిగా చేరి భద్రతా దళానిపై దాడులు చేయడం , భద్రతా దళాలను చంపడం, ప్రజల ఆస్తిని నాశనం చేయడం, పలుచోట్ల విధ్వంస చర్యలు, గందరగోళం సృష్టించడం , రోడ్లను అడ్డుకోవడం , దేశంలో ఘర్షణ మరియు విభజనను ప్రేరేపించి, ఖ్ఆతిఫ్ లో జరిగిన ప్రదర్శనలలో పాల్గొన్నారు. దోపిడీ భద్రతా దళాలు మోలోటోవ్ కాక్టెయిల్స్ ను విసిరివేయడం, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నినాదాలు చేయడంలో ప్రాధాన పాత్ర పోషించారు. అంతేకాక ఆ సౌదీ నిందితుడు తనకు కావల్సినవారిని పెట్టుకొనేందుకు ఆ ప్రాంతం నుంచి వెంటనే పారిపోయిందుకు తన కారుని ఉపయోగిస్తాడు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







