కువైట్ ప్రధాని షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ సమావేశమైన భారత రాయబారి కె జీవ సాగర్
- February 24, 2018
కువైట్:కువైట్ లో భారత రాయబారి కె జీవ సాగర్ కువైట్ ప్రధాన మంత్రి షైక్ జబెర్ అల్ ముబారక్ అల్ హమద్ అల్ సబాతో మర్యాదపూర్వకంగా సమావేశమై పలు విషయాలపై చర్చించారు. కువైట్ ప్రధానమంత్రి భారతదేశ అంబాసిడర్తో పరస్పర ఆసక్తి మరియు ద్వైపాక్షిక సంబంధం గురించి చర్చించారు . ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 1991 బ్యాచ్ లో ఎంపికైన శ్రీ కె. జీవా సాగర్ గత నెలలో కువైట్ కు భారత రాయబారిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి, షకీఖ్ జబెర్ అల్ ముబారక్ అల్-హమాద్ అల్ సబః మాట్లాడుతూ నూతన విధుల్లో కొత్త లబ్ధిని పొందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింతగా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









