కువైట్ ప్రధాని షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ సమావేశమైన భారత రాయబారి కె జీవ సాగర్
- February 24, 2018
కువైట్:కువైట్ లో భారత రాయబారి కె జీవ సాగర్ కువైట్ ప్రధాన మంత్రి షైక్ జబెర్ అల్ ముబారక్ అల్ హమద్ అల్ సబాతో మర్యాదపూర్వకంగా సమావేశమై పలు విషయాలపై చర్చించారు. కువైట్ ప్రధానమంత్రి భారతదేశ అంబాసిడర్తో పరస్పర ఆసక్తి మరియు ద్వైపాక్షిక సంబంధం గురించి చర్చించారు . ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 1991 బ్యాచ్ లో ఎంపికైన శ్రీ కె. జీవా సాగర్ గత నెలలో కువైట్ కు భారత రాయబారిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి, షకీఖ్ జబెర్ అల్ ముబారక్ అల్-హమాద్ అల్ సబః మాట్లాడుతూ నూతన విధుల్లో కొత్త లబ్ధిని పొందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింతగా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







