కువైట్ ప్రధాని షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ సమావేశమైన భారత రాయబారి కె జీవ సాగర్
- February 24, 2018
కువైట్:కువైట్ లో భారత రాయబారి కె జీవ సాగర్ కువైట్ ప్రధాన మంత్రి షైక్ జబెర్ అల్ ముబారక్ అల్ హమద్ అల్ సబాతో మర్యాదపూర్వకంగా సమావేశమై పలు విషయాలపై చర్చించారు. కువైట్ ప్రధానమంత్రి భారతదేశ అంబాసిడర్తో పరస్పర ఆసక్తి మరియు ద్వైపాక్షిక సంబంధం గురించి చర్చించారు . ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 1991 బ్యాచ్ లో ఎంపికైన శ్రీ కె. జీవా సాగర్ గత నెలలో కువైట్ కు భారత రాయబారిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి, షకీఖ్ జబెర్ అల్ ముబారక్ అల్-హమాద్ అల్ సబః మాట్లాడుతూ నూతన విధుల్లో కొత్త లబ్ధిని పొందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింతగా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







