శ్రీదేవి మరణం తో జాన్వి తల్ల డిల్లిపోయింది
- February 25, 2018
శ్రీదేవి హఠాత్మరణంతో ఆమె పెద్ద కుమార్తె జాన్వి తల్ల డిల్లిపోయింది. పెళ్లి వేడుక కోసం దుబాయ్కి కుటుంబ సభ్యులంతా వెళ్లగా జాన్వీ మాత్రం దఢక్ సినిమా షూటింగ్ కోసం ముంబై లోనే ఉండిపోయింది. తల్లి మరణవార్త వినగానే జాన్వీ ఒక్కసారిగా కుప్పకూ లింది. దీంతో దర్శక, నిర్మాత కరణ్ జోహల్ ఆమెకు దైర్యం చెప్పారు. కన్నీటి పర్యంతమౌతున్న జాన్విని జుహూ లోని అనిల్ కపూర్ ఇంటికి తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









