శ్రీదేవి మరణం తో జాన్వి తల్ల డిల్లిపోయింది
- February 25, 2018
శ్రీదేవి హఠాత్మరణంతో ఆమె పెద్ద కుమార్తె జాన్వి తల్ల డిల్లిపోయింది. పెళ్లి వేడుక కోసం దుబాయ్కి కుటుంబ సభ్యులంతా వెళ్లగా జాన్వీ మాత్రం దఢక్ సినిమా షూటింగ్ కోసం ముంబై లోనే ఉండిపోయింది. తల్లి మరణవార్త వినగానే జాన్వీ ఒక్కసారిగా కుప్పకూ లింది. దీంతో దర్శక, నిర్మాత కరణ్ జోహల్ ఆమెకు దైర్యం చెప్పారు. కన్నీటి పర్యంతమౌతున్న జాన్విని జుహూ లోని అనిల్ కపూర్ ఇంటికి తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







