శ్రీదేవి మరణం తో జాన్వి తల్ల డిల్లిపోయింది

- February 25, 2018 , by Maagulf
శ్రీదేవి మరణం తో జాన్వి తల్ల డిల్లిపోయింది

శ్రీదేవి హఠాత్మరణంతో ఆమె పెద్ద కుమార్తె జాన్వి తల్ల డిల్లిపోయింది. పెళ్లి వేడుక కోసం దుబాయ్‌కి కుటుంబ సభ్యులంతా వెళ్లగా జాన్వీ మాత్రం దఢక్‌ సినిమా షూటింగ్‌ కోసం ముంబై లోనే ఉండిపోయింది. తల్లి మరణవార్త వినగానే జాన్వీ ఒక్కసారిగా కుప్పకూ లింది. దీంతో దర్శక, నిర్మాత కరణ్‌ జోహల్‌ ఆమెకు దైర్యం చెప్పారు. కన్నీటి పర్యంతమౌతున్న జాన్విని జుహూ లోని అనిల్‌ కపూర్‌ ఇంటికి తీసుకెళ్లారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com