దుబాయ్ లో ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్లో సైనా,శ్రీకాంత్
- November 27, 2015
భారత టాప్ షట్లిర్లు సైనా, కిడంబి శ్రీకాంత్ డిసెంబర్ 9 నుంచి దుబాయ్లో జరుగనున్న ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్లో ఆడనున్నారు. ప్రపంచ టాప్ 8 స్థానంలో ఉన్న పురుష, మహిళా ఆటగాళ్లు మాత్రమే ఇందులో ఆడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సైనా ప్రపంచ రెండోర్యాంక్లో ఉండగా శ్రీకాంత్ పురుషుల విభాగంలో 8వ స్థానంలో ఉన్నాడు. గత సంవత్సరం కూడా ప్రపంచ చాంపియన్ రజత విజేత సైనా , ఇండియా ఓపెన్ విజేత శ్రీకాంత్ అర్హత పొందినప్పటికీ, సెమీస్ దాటి ముందుకు వెళ్లలేదు.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









