దుబాయ్ లో ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్లో సైనా,శ్రీకాంత్
- November 27, 2015
భారత టాప్ షట్లిర్లు సైనా, కిడంబి శ్రీకాంత్ డిసెంబర్ 9 నుంచి దుబాయ్లో జరుగనున్న ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్లో ఆడనున్నారు. ప్రపంచ టాప్ 8 స్థానంలో ఉన్న పురుష, మహిళా ఆటగాళ్లు మాత్రమే ఇందులో ఆడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సైనా ప్రపంచ రెండోర్యాంక్లో ఉండగా శ్రీకాంత్ పురుషుల విభాగంలో 8వ స్థానంలో ఉన్నాడు. గత సంవత్సరం కూడా ప్రపంచ చాంపియన్ రజత విజేత సైనా , ఇండియా ఓపెన్ విజేత శ్రీకాంత్ అర్హత పొందినప్పటికీ, సెమీస్ దాటి ముందుకు వెళ్లలేదు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







