దుబాయ్ లో ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్లో సైనా,శ్రీకాంత్
- November 27, 2015
భారత టాప్ షట్లిర్లు సైనా, కిడంబి శ్రీకాంత్ డిసెంబర్ 9 నుంచి దుబాయ్లో జరుగనున్న ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్లో ఆడనున్నారు. ప్రపంచ టాప్ 8 స్థానంలో ఉన్న పురుష, మహిళా ఆటగాళ్లు మాత్రమే ఇందులో ఆడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సైనా ప్రపంచ రెండోర్యాంక్లో ఉండగా శ్రీకాంత్ పురుషుల విభాగంలో 8వ స్థానంలో ఉన్నాడు. గత సంవత్సరం కూడా ప్రపంచ చాంపియన్ రజత విజేత సైనా , ఇండియా ఓపెన్ విజేత శ్రీకాంత్ అర్హత పొందినప్పటికీ, సెమీస్ దాటి ముందుకు వెళ్లలేదు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







