మార్చి 8 నుంచి యంగ్ హీరో రామ్ కొత్త మూవీ షూటింగ్.
- February 26, 2018
యంగ్ హీరో రామ్ ఇటీవల నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ నిరాశ పరిచింది.. దీంతో ఈసారి పూర్తి వినోదాత్మక చిత్రంలో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.. నేను లోకల్ ద్వారా హిట్ కొట్టిన దర్శకుడు త్రినాధరావు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాత. ఈ మూవీ షూటింగ్ మార్చి 8వ తేదిన ప్రారంభం కానుంది.. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ కాగా, ఒక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారు.. మరో హీరోయిన్ కోసం కొత్తవారిని పరిశీలిస్తున్నట్లు సమాచారం..
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..







