మార్చి 8 నుంచి యంగ్ హీరో రామ్ కొత్త మూవీ షూటింగ్.
- February 26, 2018
యంగ్ హీరో రామ్ ఇటీవల నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ నిరాశ పరిచింది.. దీంతో ఈసారి పూర్తి వినోదాత్మక చిత్రంలో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.. నేను లోకల్ ద్వారా హిట్ కొట్టిన దర్శకుడు త్రినాధరావు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాత. ఈ మూవీ షూటింగ్ మార్చి 8వ తేదిన ప్రారంభం కానుంది.. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ కాగా, ఒక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారు.. మరో హీరోయిన్ కోసం కొత్తవారిని పరిశీలిస్తున్నట్లు సమాచారం..
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









