మార్చి 8 నుంచి యంగ్ హీరో రామ్ కొత్త మూవీ షూటింగ్.
- February 26, 2018
యంగ్ హీరో రామ్ ఇటీవల నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ నిరాశ పరిచింది.. దీంతో ఈసారి పూర్తి వినోదాత్మక చిత్రంలో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.. నేను లోకల్ ద్వారా హిట్ కొట్టిన దర్శకుడు త్రినాధరావు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాత. ఈ మూవీ షూటింగ్ మార్చి 8వ తేదిన ప్రారంభం కానుంది.. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ కాగా, ఒక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారు.. మరో హీరోయిన్ కోసం కొత్తవారిని పరిశీలిస్తున్నట్లు సమాచారం..
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







