తాత్కాలిక వసతి గృహంపై క్రేన్ పడటంతో ఎనిమిదేళ్ల కువైట్ బాలిక మృతి
- February 26, 2018
కువైట్ : వారాంతంను సంతోషంగా గడపాలనుకొన్న ఓ కుటుంబం అనుకోని ఓ ఘటనతో గొల్లుమంది. అబ్దాలీ ప్రాంతంలో వారి తాత్కాలిక వసతి గృహంపై ఆకస్మికంగా ఒక క్రేన్ కూలిపయింది. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల కువైట్ బాలిక అక్కడికక్కడే మరణించింది. మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని జహ్రా హాస్పిటల్ కు తరలించారు. ఇదిలా ఉంటే, విపత్తు నివారణ సమయంలో ఒక అగ్నిమాపక ఉద్యోగి చేయి విరిగిపోయింది. వాస్తవాలను దర్యాప్తు చేసేందుకు ఒక కేసు దాఖలు చేయబడింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







