తాత్కాలిక వసతి గృహంపై క్రేన్ పడటంతో ఎనిమిదేళ్ల కువైట్ బాలిక మృతి
- February 26, 2018
కువైట్ : వారాంతంను సంతోషంగా గడపాలనుకొన్న ఓ కుటుంబం అనుకోని ఓ ఘటనతో గొల్లుమంది. అబ్దాలీ ప్రాంతంలో వారి తాత్కాలిక వసతి గృహంపై ఆకస్మికంగా ఒక క్రేన్ కూలిపయింది. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల కువైట్ బాలిక అక్కడికక్కడే మరణించింది. మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని జహ్రా హాస్పిటల్ కు తరలించారు. ఇదిలా ఉంటే, విపత్తు నివారణ సమయంలో ఒక అగ్నిమాపక ఉద్యోగి చేయి విరిగిపోయింది. వాస్తవాలను దర్యాప్తు చేసేందుకు ఒక కేసు దాఖలు చేయబడింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









