ఇండోనేషియా సముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం
- February 27, 2018
జకర్తా, ఫిబ్రవరి 26: తూర్పు ఇండోనేషియాలో సోమవారం నాడు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1 గా నమోదైనట్లు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది. ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. రాజధానికి వాయవ్యంగా 194 కిలోమీటర్ల దూరంలోని అంబన్ వద్ద సముద్రంలో 11.9 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే స్పష్టం చేసింది. దీని కారణంగా ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







