ఇండోనేషియా సముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం
- February 27, 2018
జకర్తా, ఫిబ్రవరి 26: తూర్పు ఇండోనేషియాలో సోమవారం నాడు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1 గా నమోదైనట్లు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది. ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. రాజధానికి వాయవ్యంగా 194 కిలోమీటర్ల దూరంలోని అంబన్ వద్ద సముద్రంలో 11.9 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే స్పష్టం చేసింది. దీని కారణంగా ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







