వచ్చే మూడేళ్లలో ఎటువంటి ఫీజుల భారాన్ని మోపం అని ప్రకటించిన యూఏఈ ప్రధాన మంత్రి
- March 01, 2018
అబుదాబి: రానున్న మూడేళ్లలో యూఏఈ ఫెడరల్ ఫీజుల్లో ఎలాంటి పెరుగుదల ఉండబోదని యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ కింగ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం భరోసా ఇచ్చారు. విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వం, పారిశ్రామిక, వాణిజ్య రంగాలను అభివృద్ధి చేయాలని, ఆ చర్యలతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆరోగ్యం, రవాణా, భవిష్యత్తు ఉపకరణాలు, నీరు, వాతావరణం, అంతరిక్ష సాంకేతికాభివృద్ధి వంటి రంగాల అభివృద్ధికి తొలుత ప్రాధాన్యత ఇస్తామని, కేబినెట్ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించానని షేక్ మొహమ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







