ఈజిప్ట్ రైలు ప్రమాదం: 15కు చేరిన మృతుల సంఖ్య
- March 01, 2018
కెయిరో: ఈజిప్ట్లోని బెహరియా ప్రావిన్స్లో బుధవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు పెరిగిందని అధికార మెనా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ రైలు ప్రమాదంలో 15 మంది మరణించగా 40మందికి పైగా గాయపడ్డారని రవాణా మంత్రిత్వశాఖ ప్రతినిధి మహ్మద్ ఎజ్ను ఉటంకిస్తూ మెనా వార్తా సంస్థ వెల్లడించింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రవాణా మంత్రి హేషమ్ అరాఫత్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలపై సమీక్షించారని ఈజిప్ట్ టీవీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







