ఈజిప్ట్ రైలు ప్రమాదం: 15కు చేరిన మృతుల సంఖ్య
- March 01, 2018
కెయిరో: ఈజిప్ట్లోని బెహరియా ప్రావిన్స్లో బుధవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు పెరిగిందని అధికార మెనా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ రైలు ప్రమాదంలో 15 మంది మరణించగా 40మందికి పైగా గాయపడ్డారని రవాణా మంత్రిత్వశాఖ ప్రతినిధి మహ్మద్ ఎజ్ను ఉటంకిస్తూ మెనా వార్తా సంస్థ వెల్లడించింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రవాణా మంత్రి హేషమ్ అరాఫత్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలపై సమీక్షించారని ఈజిప్ట్ టీవీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!