హీరోగా రాబోతున్న మరో ఘట్టమనేని వారసుడు
- March 01, 2018
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మహేష్ తనయుడు గౌతమ్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా మంజుల కూతురు జాన్వి మనసుకు నచ్చింది చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. త్వరలో రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా తెలుగు తెరకు పరిచయం కానున్నాడని అంటున్నారు. ప్రముఖ ట్రైనర్ సత్యానంద్ దగ్గర జయకృష్ణ నటనలో శిక్షణ పొందుతున్నాడని సమాచారం. వచ్చే ఏడాది ఈ కుర్రాడి సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









