హీరోగా రాబోతున్న మరో ఘట్టమనేని వారసుడు
- March 01, 2018
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మహేష్ తనయుడు గౌతమ్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా మంజుల కూతురు జాన్వి మనసుకు నచ్చింది చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. త్వరలో రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా తెలుగు తెరకు పరిచయం కానున్నాడని అంటున్నారు. ప్రముఖ ట్రైనర్ సత్యానంద్ దగ్గర జయకృష్ణ నటనలో శిక్షణ పొందుతున్నాడని సమాచారం. వచ్చే ఏడాది ఈ కుర్రాడి సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







