హీరోగా రాబోతున్న మరో ఘట్టమనేని వారసుడు
- March 01, 2018
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మహేష్ తనయుడు గౌతమ్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా మంజుల కూతురు జాన్వి మనసుకు నచ్చింది చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. త్వరలో రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా తెలుగు తెరకు పరిచయం కానున్నాడని అంటున్నారు. ప్రముఖ ట్రైనర్ సత్యానంద్ దగ్గర జయకృష్ణ నటనలో శిక్షణ పొందుతున్నాడని సమాచారం. వచ్చే ఏడాది ఈ కుర్రాడి సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







