జెడ్డా నుంచి వచ్చిన పిల్లి.. కొచ్చి విమానాశ్రయంలో నిర్బంధం!
- March 04, 2018
కేరళ:గల్ఫ్ నుంచి తెచ్చిన పెంపుడు పిల్లిని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. జెడ్డా నుంచి వస్తూవస్తూ ఓ భారత జంట వెంట పెంపుడు పిల్లిని తెచ్చుకున్నారు. మార్చి 2న వీరు సౌదీ ఎయిర్లైన్స్లో కొచ్చి చేరుకున్నారు. వెంట పిల్లి ఉండడాన్ని గమనించిన కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకుని నిర్బంధించారు. ఈ విమానాశ్రయంలో పెంపుడు జంతువులను తెచ్చుకునే విషయంలో నిషేధం ఉండడంతో వారు వెంటనే సౌదీ ఎయిర్లైన్స్కు సమాచారం అందించారు. పిల్లిని భారత్కు తెస్తున్నట్టు ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో పిల్లిని తిరిగి జెడ్డాకు పంపాలని కోరారు.
పెంపుడు జంతువులను తెచ్చుకోవాలంటే, ఆయా దేశం నుంచి దాని హెల్త్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో మాత్రమే పెంపుడు జంతువులను అనుమతిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







