ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే

- March 05, 2018 , by Maagulf
ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాయికగా పూజా హెగ్డే నటించనున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది. తమన్‌ సినిమాకు బాణీలు అందిస్తుండగా, పీఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఏప్రిల్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌లతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పూజా హెగ్డే రిప్లై ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com