ఆన్ బోర్డ్ ఫ్లైట్లో భారత మహిళ మృతి
- March 05, 2018
మస్కట్: సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ మహిళకు మెడికల్ ఎమర్జన్సీ అవసరమయ్యింది. ఈ నేపథ్యంలో విమానం మస్కట్కి డైవర్ట్ చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ మహిళ మృతి చెందినట్లు మస్కట్లోని ఇండియన్ ఎంబసీ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. 65 ఏళ్ళ మహిళ సౌదీ అరేబియా నుంచి హైద్రాబాద్కి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మదీనా నుంచి మార్చి 1న విమానంలో ఆమె హైద్రాబాద్కి పయనమయ్యారు. ఆమెతోపాటు విమానంలో ఇద్దరు గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఉమ్రా ప్రార్థనల కోసం హైద్రాబాద్ నుంచి ఆమె మదీనా వెళ్ళినట్లు తెలుస్తోంది. షరీఫా బేగమ్ అనే మహిళకు మెడికల్ ఎమర్జన్సీ అవసరమవడంతో మదీనా నుంచి హైద్రాబాద్ వెళ్ళాల్సిన విమానాన్ని మస్కట్కి డైవర్ట్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







