పూర్తి మహిళా సిబ్బందితో ఎయిరిండియా విమాన సర్వీసు
- March 05, 2018
ఎయిరిండియా విమానసంస్థ ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. పూర్తి మహిళా సిబ్బందితో కోల్కతా-డిమాపూర్-కోల్కతా సెక్టార్లో ఈ విమానాన్ని నడుపుతోంది. ఏఐ709, ఎయిర్బస్ 319కు కాక్పిట్ సిబ్బందిగా కెప్టెన్ ఆకాంక్ష వర్మ, కెప్టెన్ సతోవిసా బెనర్జీ, క్యాబిన్ సిబ్బందిగా డి భుటియా, ఎంజీ మోహన్రాజ్, టీ ఘోస్, యతటిలి కత్లు ఉన్నారని ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిరిండియా సీనియర్ సిబ్బంది ఈ విమానానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
తాజా వార్తలు
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు









