అబుదాబీ రాఫిల్: 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- March 05, 2018
భారతీయ వలసదారుడు తన్సిల్లాస్ బాబూ మాథ్యూ, అబుదాబీ రాఫిల్ లో 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. సోమవారం, బంపర్ ప్రైజ్ విన్నర్ని ప్రకటించారు. టిక్కెట్ నెంబర్ 030202 ఈ బహుమతిని గెల్చుకుంది. బాబు మాథ్యూతోపాటు మరికొందరు అబుదాబీ రాఫిల్ లో పలు రకాలైన బహుమతుల్ని గెల్చుకున్నారు. మొత్తం 8 మంది విజేతల్లో ఏడుగురు భారతీయులు కాగా, ఒకరు బహ్రెయినీ. మిగతా విన్నర్స్ 100,000 దిర్హామ్లు సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









