అబుదాబీ రాఫిల్: 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- March 05, 2018
భారతీయ వలసదారుడు తన్సిల్లాస్ బాబూ మాథ్యూ, అబుదాబీ రాఫిల్ లో 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. సోమవారం, బంపర్ ప్రైజ్ విన్నర్ని ప్రకటించారు. టిక్కెట్ నెంబర్ 030202 ఈ బహుమతిని గెల్చుకుంది. బాబు మాథ్యూతోపాటు మరికొందరు అబుదాబీ రాఫిల్ లో పలు రకాలైన బహుమతుల్ని గెల్చుకున్నారు. మొత్తం 8 మంది విజేతల్లో ఏడుగురు భారతీయులు కాగా, ఒకరు బహ్రెయినీ. మిగతా విన్నర్స్ 100,000 దిర్హామ్లు సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







