అబుదాబీ రాఫిల్: 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- March 05, 2018
భారతీయ వలసదారుడు తన్సిల్లాస్ బాబూ మాథ్యూ, అబుదాబీ రాఫిల్ లో 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. సోమవారం, బంపర్ ప్రైజ్ విన్నర్ని ప్రకటించారు. టిక్కెట్ నెంబర్ 030202 ఈ బహుమతిని గెల్చుకుంది. బాబు మాథ్యూతోపాటు మరికొందరు అబుదాబీ రాఫిల్ లో పలు రకాలైన బహుమతుల్ని గెల్చుకున్నారు. మొత్తం 8 మంది విజేతల్లో ఏడుగురు భారతీయులు కాగా, ఒకరు బహ్రెయినీ. మిగతా విన్నర్స్ 100,000 దిర్హామ్లు సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







