ఈజిప్ట్లో సౌదీ యువరాజు..పలు ఒప్పందాలపై సంతకాలు
- March 05, 2018
కైరో : సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదివారం ఈజిప్ట్కు చేరుకున్నారు. గతేడాది యువరాజు అయిన తర్వాత రాజకీయ, ఆర్థిక రంగ ప్రక్షాళనకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో మొదటిసారిగా ఆయన విదేశీ పర్యటనకు వచ్చారు. మూడు రోజులు పాటు కైరోలో వుండి అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్ శిశితో సమావేశమవుతారు. కైరోతో సౌదీ యువరాజు పలు ఒప్పందాలను కుదుర్చుకుంటారని భావిస్తున్నారు. అనంతరం 7వ తేదీన బ్రిటన్ వెళతారు. ఈ నెల చివరిలో అమెరికాలో పర్యటిస్తారు. ప్రాంతీయ అంశాలపై చర్చించడానికి, తీవ్రవాదంపై పోరు సల్పడానికి గల మార్గాలను అన్వేషించడానికి రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈజిప్ట్ అధ్యక్షుడిని ఆహ్వానించారని ఈజిప్ట్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







