ప్రవాసీయుల కొలువులు ...ఇకపై కువైటీయుల నెలవులు ? తర్జనభర్జనలో మంత్రిత్వశాఖ
- March 06, 2018
కువైట్: ప్రవాసీయుల ఒప్పందాలు గడువు ముగిసినప్పుడు లేదా వారిని తిరిగి అదే ఉద్యోగాలాలలో అనుమతించాలా వద్దా అనే విషయంలో తర్జనభర్జనలు పడుతున్న నేపథ్యంలో వలస కార్మికులతో తిరిగి పునర్నిర్మించాలా కువైటీయులకు అవకాశం ఇవ్వాలా అని విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. స్థానిక వార్తా పత్రికలనివేదిక ప్రకారం,ఆయా ఖాళీ కాబడిన ఉద్యోగాలలో విదేశీ కార్మికులకు బదులుగా కువైట్ ఉద్యోగులను నియమించాలనే ప్రయత్నాలు ఈ మదింపు ప్రక్రియ మంత్రిత్వశాఖకు ఎంతో సహాయపడుతుంది. ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖలో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న ప్రవాసీయులను ఎంతో ప్రభావితం చేస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







