ప్రవాసీయుల కొలువులు ...ఇకపై కువైటీయుల నెలవులు ? తర్జనభర్జనలో మంత్రిత్వశాఖ
- March 06, 2018
కువైట్: ప్రవాసీయుల ఒప్పందాలు గడువు ముగిసినప్పుడు లేదా వారిని తిరిగి అదే ఉద్యోగాలాలలో అనుమతించాలా వద్దా అనే విషయంలో తర్జనభర్జనలు పడుతున్న నేపథ్యంలో వలస కార్మికులతో తిరిగి పునర్నిర్మించాలా కువైటీయులకు అవకాశం ఇవ్వాలా అని విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. స్థానిక వార్తా పత్రికలనివేదిక ప్రకారం,ఆయా ఖాళీ కాబడిన ఉద్యోగాలలో విదేశీ కార్మికులకు బదులుగా కువైట్ ఉద్యోగులను నియమించాలనే ప్రయత్నాలు ఈ మదింపు ప్రక్రియ మంత్రిత్వశాఖకు ఎంతో సహాయపడుతుంది. ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖలో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న ప్రవాసీయులను ఎంతో ప్రభావితం చేస్తుంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







