ప్రవాసీయుల కొలువులు ...ఇకపై కువైటీయుల నెలవులు ? తర్జనభర్జనలో మంత్రిత్వశాఖ
- March 06, 2018
కువైట్: ప్రవాసీయుల ఒప్పందాలు గడువు ముగిసినప్పుడు లేదా వారిని తిరిగి అదే ఉద్యోగాలాలలో అనుమతించాలా వద్దా అనే విషయంలో తర్జనభర్జనలు పడుతున్న నేపథ్యంలో వలస కార్మికులతో తిరిగి పునర్నిర్మించాలా కువైటీయులకు అవకాశం ఇవ్వాలా అని విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. స్థానిక వార్తా పత్రికలనివేదిక ప్రకారం,ఆయా ఖాళీ కాబడిన ఉద్యోగాలలో విదేశీ కార్మికులకు బదులుగా కువైట్ ఉద్యోగులను నియమించాలనే ప్రయత్నాలు ఈ మదింపు ప్రక్రియ మంత్రిత్వశాఖకు ఎంతో సహాయపడుతుంది. ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖలో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న ప్రవాసీయులను ఎంతో ప్రభావితం చేస్తుంది.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







