సినీ ప్రేక్షకులకు శుభవార్త
- March 07, 2018
డిజిటల్ ప్రొవైడర్స్కు వ్యతిరేకంగా ఐదు రాష్ట్రాల్లకు చెందిన చిత్ర పరిశ్రమ కొనసాగిస్తున్న థియేటర్స్ బంద్ కు నేటితో తేరాపడనుంది ఈ రోజు జరిగిన చర్చలు సఫలం కావడంతో..చిత్ర పరిశ్రమ ఐక్య కార్యాచరణ సమితి థియేటర్లు బంద్ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ ప్రొవైడర్స్ మధ్య జరిగిన చర్చల్లో ఫిలిం చాంబర్ డిమాండ్లను యూఎఫ్ఓ, క్యూబ్ల ఒప్పుకోవడంతో ఇక రేపటి నుండి అన్ని థియేటర్స్లో సినిమాలను ప్రదర్శించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









