సినీ ప్రేక్షకులకు శుభవార్త
- March 07, 2018
డిజిటల్ ప్రొవైడర్స్కు వ్యతిరేకంగా ఐదు రాష్ట్రాల్లకు చెందిన చిత్ర పరిశ్రమ కొనసాగిస్తున్న థియేటర్స్ బంద్ కు నేటితో తేరాపడనుంది ఈ రోజు జరిగిన చర్చలు సఫలం కావడంతో..చిత్ర పరిశ్రమ ఐక్య కార్యాచరణ సమితి థియేటర్లు బంద్ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ ప్రొవైడర్స్ మధ్య జరిగిన చర్చల్లో ఫిలిం చాంబర్ డిమాండ్లను యూఎఫ్ఓ, క్యూబ్ల ఒప్పుకోవడంతో ఇక రేపటి నుండి అన్ని థియేటర్స్లో సినిమాలను ప్రదర్శించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి







