సినీ ప్రేక్షకులకు శుభవార్త
- March 07, 2018
డిజిటల్ ప్రొవైడర్స్కు వ్యతిరేకంగా ఐదు రాష్ట్రాల్లకు చెందిన చిత్ర పరిశ్రమ కొనసాగిస్తున్న థియేటర్స్ బంద్ కు నేటితో తేరాపడనుంది ఈ రోజు జరిగిన చర్చలు సఫలం కావడంతో..చిత్ర పరిశ్రమ ఐక్య కార్యాచరణ సమితి థియేటర్లు బంద్ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ ప్రొవైడర్స్ మధ్య జరిగిన చర్చల్లో ఫిలిం చాంబర్ డిమాండ్లను యూఎఫ్ఓ, క్యూబ్ల ఒప్పుకోవడంతో ఇక రేపటి నుండి అన్ని థియేటర్స్లో సినిమాలను ప్రదర్శించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







