సినీ ప్రేక్షకులకు శుభవార్త
- March 07, 2018
డిజిటల్ ప్రొవైడర్స్కు వ్యతిరేకంగా ఐదు రాష్ట్రాల్లకు చెందిన చిత్ర పరిశ్రమ కొనసాగిస్తున్న థియేటర్స్ బంద్ కు నేటితో తేరాపడనుంది ఈ రోజు జరిగిన చర్చలు సఫలం కావడంతో..చిత్ర పరిశ్రమ ఐక్య కార్యాచరణ సమితి థియేటర్లు బంద్ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ ప్రొవైడర్స్ మధ్య జరిగిన చర్చల్లో ఫిలిం చాంబర్ డిమాండ్లను యూఎఫ్ఓ, క్యూబ్ల ఒప్పుకోవడంతో ఇక రేపటి నుండి అన్ని థియేటర్స్లో సినిమాలను ప్రదర్శించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..