రష్యన్ ఎంబసీని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
- March 09, 2018
హైదరాబాద్:రష్యన్ ఎంబసీని బురిడీ కొట్టించిన ఓ ఘరాన మోసగాణ్ని హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయానికి రాడార్ ఎలక్ట్రికల్ పరికరాలు కావాలని టెండర్స్ పిలిచిన రష్యన్ ఎంబసీని గుంటూరుకు చెందిన రంగబాబు ఓ పథకం ప్రకారం మోసం చేసి డబ్బులు దండుకున్నాడు. ఆన్లైన్లో 42,500 యుఎస్ డాలర్లను చాకచక్యంగా కొట్టేశాడు. ఈనేపథ్యంలో.. రంగబాబును అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులను రష్యన్ ఎంబసీ అబినందించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







