రష్యన్ ఎంబసీని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
- March 09, 2018
హైదరాబాద్:రష్యన్ ఎంబసీని బురిడీ కొట్టించిన ఓ ఘరాన మోసగాణ్ని హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయానికి రాడార్ ఎలక్ట్రికల్ పరికరాలు కావాలని టెండర్స్ పిలిచిన రష్యన్ ఎంబసీని గుంటూరుకు చెందిన రంగబాబు ఓ పథకం ప్రకారం మోసం చేసి డబ్బులు దండుకున్నాడు. ఆన్లైన్లో 42,500 యుఎస్ డాలర్లను చాకచక్యంగా కొట్టేశాడు. ఈనేపథ్యంలో.. రంగబాబును అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులను రష్యన్ ఎంబసీ అబినందించింది.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









