రష్యన్ ఎంబసీని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
- March 09, 2018
హైదరాబాద్:రష్యన్ ఎంబసీని బురిడీ కొట్టించిన ఓ ఘరాన మోసగాణ్ని హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయానికి రాడార్ ఎలక్ట్రికల్ పరికరాలు కావాలని టెండర్స్ పిలిచిన రష్యన్ ఎంబసీని గుంటూరుకు చెందిన రంగబాబు ఓ పథకం ప్రకారం మోసం చేసి డబ్బులు దండుకున్నాడు. ఆన్లైన్లో 42,500 యుఎస్ డాలర్లను చాకచక్యంగా కొట్టేశాడు. ఈనేపథ్యంలో.. రంగబాబును అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులను రష్యన్ ఎంబసీ అబినందించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







