రష్యన్ ఎంబసీని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
- March 09, 2018
హైదరాబాద్:రష్యన్ ఎంబసీని బురిడీ కొట్టించిన ఓ ఘరాన మోసగాణ్ని హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయానికి రాడార్ ఎలక్ట్రికల్ పరికరాలు కావాలని టెండర్స్ పిలిచిన రష్యన్ ఎంబసీని గుంటూరుకు చెందిన రంగబాబు ఓ పథకం ప్రకారం మోసం చేసి డబ్బులు దండుకున్నాడు. ఆన్లైన్లో 42,500 యుఎస్ డాలర్లను చాకచక్యంగా కొట్టేశాడు. ఈనేపథ్యంలో.. రంగబాబును అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులను రష్యన్ ఎంబసీ అబినందించింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







