'దుబాయ్ ఇంటర్నేషనల్ బాజా'విజేతలకు షేక్ మన్సూర్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం ట్రోఫీ అందచేత
- March 11, 2018
యూఏఈ: నిస్సాన్,ఎ డబ్ల్యు రోస్టామాణి ప్రాయోజికుల ఆధ్వర్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ బాజా ప్రపంచ కప్ దేశం దాటే ( క్రాస్ కంట్రీ ) పోటీలు మార్చి 8 - 10 వ తేదీలలో యూఏఈలో ఘనంగా నిర్వహించారు. కాగా గత రాత్రి దుబాయ్ ఆటోడ్రోమ్ వద్ద అధికారిక ముగింపు కార్యక్రమంలో నిస్సాన్ మరియు ఏ డబ్ల్యు రోస్టామాని దుబాయ్ ఇంటర్నేషనల్ బాజాలో విజేతలకు షేక్ మన్సూర్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం ట్రోఫీని అందచేశారు. మొహమ్మద్ అల్ బలూషి ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి డ్రైవర్లు మరియు రైడర్స్ యొక్క శక్తివంతమైన కలయికలో అద్భుతమైన అల్ ఖుద్ర ఎడారి దుబాయ్, దుబాయ్ పోలీస్, దుబాయ్ మునిసిపాలిటీ ,క్రీడల జనరల్ అథారిటీలచే ఈ ర్యాలీ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. దుబాయ్ కి చెందిన హెచ్హెచ్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, యుఎఇ ( ఏటిసి యూఈఈ), ఆటోమొబైల్ మరియు టూరింగ్ క్లబ్, నేషనల్ మోటార్ స్పోర్ట్స్ అథారిటీ మరియు ర్యాలీ నిర్వాహకులుగా ఉన్నారు.


తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







