కార్మిక చట్టం ఉల్లంఘించినందుకు 247 మంది ప్రవాసీయులు అరెస్ట్
- March 11, 2018
మస్కట్ : కార్మిక చట్టం ఉల్లంఘించిన నేరానికి 247 మంది ఆసియా మరియు ఆఫ్రికన్ జాతీయులను రాయల్ ఒమాన్ పోలీసులు ఇతర ప్రభుత్వ సంస్థలతో సహకారంతో అరెస్ట్ చేశారు. వీరిలో 199 మంది మహిళలు, 48 మంది పురుషులు ఉన్నారు. మస్కాట్ లో విచారణ, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం స్పెషల్ టాస్క్ ఫోర్స్, మానవ వనురుల శాఖ , బాషేర్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ సహకారంతో వారిని అదుపులోనికి తీసుకొన్నారు. " ఈ సందర్భంగా రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు " మా గల్ఫ్ న్యూస్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, వారు బాషేర్ లోని వివిధ ప్రదేశాల నుండి అరెస్టు చేయబడ్డారని తెలిపారు. వీరిలో అత్యధికులు చేసిన నేరాలు ఏమిటంటే చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశించడం, కార్మిక మరియు నివాస చట్టాల ఉల్లంఘన, మోసం, వ్యభిచారం మరియు మానవ అక్రమ రవాణా వంటివిఉన్నాయి. వీరి నేరాలపై దర్యాప్తు పూర్తిచేయడానికి నిందితులను న్యాయ అధికారుల ఎదుటకు సూచించబడ్డారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







