మార్చి 30న వయాంతి 'సామూహిక సూర్య నమస్కారం'
- March 15, 2018
మస్కట్: వయాంతి యోగా, ఎనిమిదేళ్ళ నుంచి ఆపై వయసున్నవారందరితో సామూహిక సూర్య నమస్కార కార్యక్రమాన్ని మార్చి 30న నిర్వహించబోతున్నారు. సాంగ్రి లా బర్ అల్ జిస్సాలోని యాంఫీ థియేటర్లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. 108 సూర్య నమస్కారాల్ని ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ప్రేమ్ నగేష్ నేతృత్వంలో వయాంతీ యోగా సంస్థ నడుస్తోంది. ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వమిస్తున్నారు. ఒమన్లో క్యాన్సర్ బాధితులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇండియాకి చెందిన 99 ఏళ్ళ యోగా టీచర్ నానమ్మాల్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. నానమ్మాల్ ఇటీవలే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.మార్చి 17 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే ఈ కార్యక్రమంలో పార్టిపిపేట్ చేసే అవకాశముంటుంది. మొదటగా వచ్చిన 500 మందికి యోగా మ్యాట్, టీ షర్ట్ అందజేస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







