రస్ అల్ ఖైమాలో రోడ్డు ప్రమాదం 34 ఏళ్ళ ఎమిరేటీ మృతి
- March 16, 2018
రస్ అల్ ఖైమా:34 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి రస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అల్ రామ్స్ ప్రాంతంలో 19 ఏళ్ళ వ్యక్తి నడుపుతున్న కారు దూసుకెళ్ళడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అల్ రామ్స్ పోలీస్ స్టేషన్ చీఫ్ - కల్నల్ ఇబ్రహీమ్ మొహమ్మద్ మట్టర్ చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందగానే ట్రాఫిక్ పెట్రోల్, అంబులెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్ని సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారాయన. బాధితుడ్ని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామనీ, దురదృష్టవశాత్తూ అతని ప్రాణాలు కాపాడలేకపోయామని వివరించారు కల్నల్ ఇబ్రహీమ్. మృతదేహాన్ని మార్గ్యుకి తరలించారు. వాహనదారులు రాత్రి వేళల్లో తమ వాహనాలు నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా వుండాలనీ ఈ సందర్భంగా కల్నల్ చెప్పారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







