బహ్రెయిన్ లో ప్రారంభమైన ట్రాఫిక్ విలేజ్
- March 16, 2018
మనామా: ఒక ట్రాఫిక్ విలేజ్ ను సీఫ్ మాల్ వద్ద రాజధాని గవర్నర్ షేక్ హేషమ్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్-ఖలీఫా సమక్షంలో శుక్రవారం ప్రారంభించబడింది. ట్రాఫిక్ వారం 2018 ను జనరల్ డైరెక్టరేట్ నిర్వహించనుంది ట్రాఫిక్ అవగాహన సందేశాలను ప్రోత్సహించి వాటిని ప్రజలకు చేరుకోవటానికి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంను చేపట్టారు. తద్వారా సురక్షితమైన ట్రాఫిక్ కొనసాగించేలా వాహనదారుల భద్రతను కాపాడటమే ట్రాఫిక్ వారోత్సవ ప్రధాన లక్ష్యంగా ఉంది
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









