బహ్రెయిన్ లో ప్రారంభమైన ట్రాఫిక్ విలేజ్
- March 16, 2018
మనామా: ఒక ట్రాఫిక్ విలేజ్ ను సీఫ్ మాల్ వద్ద రాజధాని గవర్నర్ షేక్ హేషమ్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్-ఖలీఫా సమక్షంలో శుక్రవారం ప్రారంభించబడింది. ట్రాఫిక్ వారం 2018 ను జనరల్ డైరెక్టరేట్ నిర్వహించనుంది ట్రాఫిక్ అవగాహన సందేశాలను ప్రోత్సహించి వాటిని ప్రజలకు చేరుకోవటానికి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంను చేపట్టారు. తద్వారా సురక్షితమైన ట్రాఫిక్ కొనసాగించేలా వాహనదారుల భద్రతను కాపాడటమే ట్రాఫిక్ వారోత్సవ ప్రధాన లక్ష్యంగా ఉంది
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







