బహ్రెయిన్ లో భవనం పై నుంచి జారిపడి నాలుగేళ్ల చిన్నారి మృతి
- March 16, 2018
మనామా: ఆకాశ అంతస్థులలో నివాసముండేవారు చిన్న పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించరాదు అశ్రద్ధ ఫలితంగా ఓ నాలుగేళ్ల బాలికకు నూరేళ్లు నిండాయి. శుక్రవారం ఒక ఎత్తైన భవనం పై నుంచి కిందకు జారీ నాలుగు సంవత్సరాల బాలిక అత్యంత విషాదంగా చనిపోయింది.ఈ దారుణ సంఘటన హిద్ లో సాయంత్రం7 గంటల సమయంలోజరిగింది. ఈ ప్రమాదాన్ని ధ్రువీకరిస్తూ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా తెలిపింది. "ఒక నాలుగేళ్ల బాలిక హిద్ లోని ఒక భవనంపై నుండి కిందకు జారీ మరణించింది. అధికారులు సంబంధిత చర్యలు తీసుకొన్నారు. "
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







