బహ్రెయిన్ లో భవనం పై నుంచి జారిపడి నాలుగేళ్ల చిన్నారి మృతి
- March 16, 2018
మనామా: ఆకాశ అంతస్థులలో నివాసముండేవారు చిన్న పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించరాదు అశ్రద్ధ ఫలితంగా ఓ నాలుగేళ్ల బాలికకు నూరేళ్లు నిండాయి. శుక్రవారం ఒక ఎత్తైన భవనం పై నుంచి కిందకు జారీ నాలుగు సంవత్సరాల బాలిక అత్యంత విషాదంగా చనిపోయింది.ఈ దారుణ సంఘటన హిద్ లో సాయంత్రం7 గంటల సమయంలోజరిగింది. ఈ ప్రమాదాన్ని ధ్రువీకరిస్తూ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా తెలిపింది. "ఒక నాలుగేళ్ల బాలిక హిద్ లోని ఒక భవనంపై నుండి కిందకు జారీ మరణించింది. అధికారులు సంబంధిత చర్యలు తీసుకొన్నారు. "
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









