బహ్రెయిన్ లో భవనం పై నుంచి జారిపడి నాలుగేళ్ల చిన్నారి మృతి
- March 16, 2018
మనామా: ఆకాశ అంతస్థులలో నివాసముండేవారు చిన్న పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించరాదు అశ్రద్ధ ఫలితంగా ఓ నాలుగేళ్ల బాలికకు నూరేళ్లు నిండాయి. శుక్రవారం ఒక ఎత్తైన భవనం పై నుంచి కిందకు జారీ నాలుగు సంవత్సరాల బాలిక అత్యంత విషాదంగా చనిపోయింది.ఈ దారుణ సంఘటన హిద్ లో సాయంత్రం7 గంటల సమయంలోజరిగింది. ఈ ప్రమాదాన్ని ధ్రువీకరిస్తూ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా తెలిపింది. "ఒక నాలుగేళ్ల బాలిక హిద్ లోని ఒక భవనంపై నుండి కిందకు జారీ మరణించింది. అధికారులు సంబంధిత చర్యలు తీసుకొన్నారు. "
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







