బహ్రెయిన్ లో భవనం పై నుంచి జారిపడి నాలుగేళ్ల చిన్నారి మృతి
- March 16, 2018
మనామా: ఆకాశ అంతస్థులలో నివాసముండేవారు చిన్న పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించరాదు అశ్రద్ధ ఫలితంగా ఓ నాలుగేళ్ల బాలికకు నూరేళ్లు నిండాయి. శుక్రవారం ఒక ఎత్తైన భవనం పై నుంచి కిందకు జారీ నాలుగు సంవత్సరాల బాలిక అత్యంత విషాదంగా చనిపోయింది.ఈ దారుణ సంఘటన హిద్ లో సాయంత్రం7 గంటల సమయంలోజరిగింది. ఈ ప్రమాదాన్ని ధ్రువీకరిస్తూ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా తెలిపింది. "ఒక నాలుగేళ్ల బాలిక హిద్ లోని ఒక భవనంపై నుండి కిందకు జారీ మరణించింది. అధికారులు సంబంధిత చర్యలు తీసుకొన్నారు. "
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు