చిన్నారి మృతి: స్విమ్మింగ్ పూల్ కూల్చివేత
- March 23, 2018
మనామా: సదరన్ ఏరియా మునిసిపాలిటీ, దర్ కులైబ్ విలేజ్లో గల స్విమ్మింగ్ పూల్ని కూల్చివేసింది. ఇటీవల ఐదేళ్ళ చిన్నారి ఈ మూసివేయబడ్డ స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కూల్చివేతను అమలు చేశారు. నీటిని తోడేసి, కూల్చివేస్తున్నామనీ, పూర్తిగా స్విమ్మింగ్ పూల్ని మట్టితో నింపేస్తామని, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ పనులు చేస్తున్నామని ఆసియాకి చెందిన ఫోర్మెన్ ఒకరు చెప్పారు. గవర్నమెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్ నివాసితుడు మొహమ్మద్ మాట్లాడుతూ, కొన్నేళ్ళుగా ఈ పూల్ మూసివేసి వుందనీ, చట్టపరమైన సమస్యలే అందుకు కారణమని, కూల్చివేత మంచిదేనని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









