చిన్నారి మృతి: స్విమ్మింగ్ పూల్ కూల్చివేత
- March 23, 2018మనామా: సదరన్ ఏరియా మునిసిపాలిటీ, దర్ కులైబ్ విలేజ్లో గల స్విమ్మింగ్ పూల్ని కూల్చివేసింది. ఇటీవల ఐదేళ్ళ చిన్నారి ఈ మూసివేయబడ్డ స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కూల్చివేతను అమలు చేశారు. నీటిని తోడేసి, కూల్చివేస్తున్నామనీ, పూర్తిగా స్విమ్మింగ్ పూల్ని మట్టితో నింపేస్తామని, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ పనులు చేస్తున్నామని ఆసియాకి చెందిన ఫోర్మెన్ ఒకరు చెప్పారు. గవర్నమెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్ నివాసితుడు మొహమ్మద్ మాట్లాడుతూ, కొన్నేళ్ళుగా ఈ పూల్ మూసివేసి వుందనీ, చట్టపరమైన సమస్యలే అందుకు కారణమని, కూల్చివేత మంచిదేనని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..