తెలుగు మాట్లాడితే జీతం కట్..!
- March 26, 2018
స్కూల్ ఆవరణలో తెలుగు మాట్లాడితే వేతనం కట్ చేస్తామంటూ కరీంనగర్ జిల్లాలో మెమో జారీ అయింది. గురుకుల స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు, విద్యార్థులతో మొత్తంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలంటూ నోటీసులు జారీ చేశారు. అది కూడా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడితే కుదరదు. ఫ్లూయెంట్గా ఉంటేనే వేతనం వస్తుంది. ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేని వారు సెలవుపై వెళ్లాలని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లాలంటూ ఉపాధ్యాయాలను హెచ్చరించారు ఉన్నతాధికారులు. ఈ మేరకు లిఖిత పూర్వక ఆదేశాలు వెలువడడం కలకలం సృష్టిస్తోంది.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచడానికి, పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికే ఇలాంటి నోటీసు ఇవ్వాల్సి వచ్చిందంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నోటీసుతో ఇంగ్లీష్ అంతంత మాత్రం వచ్చిన టీచర్లు భయపడిపోతున్నారు. రీజినల్ కో ఆర్డినేటర్లు స్కూళ్లలో తనిఖీలకు వస్తున్నారంటేనే వణికిపోతున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









