ఒమన్ వాడీలో వలసదారుడి మునక
- March 31, 2018
మస్కట్: ఒక వలసదారుడు నీట మునిగిపోగా, మరొకరు గాయపడ్డ ఘటన సుర్లోని ఆడి షాబ్లో చోటు చేసుకుంది. ఒమన్ రెస్క్యూ ఏజెన్సీ ఈ వివరాల్ని వెల్లడించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, వాటర్ రెస్క్యూ టీమ్, తమకు లభ్యమైన మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించగా, గాయపడ్డ వ్యక్తికి తక్షణ వైద్య సహాయం అందించడం జరిగింది. సమాచారం అందుకుని, అంబులెన్స్ అథారిటీస్ సంఘటనా స్థలానికి చేరుకునేసరికే ఓ వ్యక్తి మృతి చెందాడని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









