నా దుస్తులు లాగేయమన్నారు : విద్యార్థిని
- March 31, 2018ఢిల్లీలోని జేఎంయూ విశ్వవిద్యాలయంలో మర్చి 23 న నిర్వహించతలపెట్టిన ఆందోళనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలో కొంతమంది విద్యార్థినులను తీవ్రంగా కొట్టిన పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన జేఎన్యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రికి బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పార్లమెంటు వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీలో పోలీసులు అత్యుత్సహం ప్రదర్శించారని, తన దుస్తులు కూడా లాగేయమని లేడీ పోలీసులకు అదజేశాలిచ్చారని సోషల్ మీడియా వేదికగా షీనా ఠాకూర్(24) అనే విద్యార్థిని వెల్లడించింది. అందుకు సంబంధించి ఓ ఫోటోను కూడా షేర్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..