కువైట్ లో ఘోర ప్రమాదం...ఢీ కొన్న రెండు బస్సులు 15 మంది మృతి...

- April 01, 2018 , by Maagulf

కువైట్:వెస్ట్ కువైట్ లోని బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్ ప్రాంతంలో రెండు కంపెనీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో సుమారు 15 మంది మృతి చెందినట్లు,చాలామంది గాయపడినట్టు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటన విడుదల చేసారు. క్షత్రగాత్రులను హెలికాప్టర్ల ద్వారా దగ్గిరలో వున్న హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు.ఈ కంపెనీ బస్సుల్లో భారతీయులే అధికంగా వున్నారని సమాచారం.మృతుల కుటుంబాలకు దేవేందర్ రెడ్డి(పి.సి.సి గల్ఫ్ కన్వీనర్) తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com