కువైట్ లో ఘోర ప్రమాదం...ఢీ కొన్న రెండు బస్సులు 15 మంది మృతి...
- April 01, 2018
కువైట్:వెస్ట్ కువైట్ లోని బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్ ప్రాంతంలో రెండు కంపెనీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో సుమారు 15 మంది మృతి చెందినట్లు,చాలామంది గాయపడినట్టు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటన విడుదల చేసారు. క్షత్రగాత్రులను హెలికాప్టర్ల ద్వారా దగ్గిరలో వున్న హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు.ఈ కంపెనీ బస్సుల్లో భారతీయులే అధికంగా వున్నారని సమాచారం.మృతుల కుటుంబాలకు దేవేందర్ రెడ్డి(పి.సి.సి గల్ఫ్ కన్వీనర్) తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.



తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









