కువైట్ లో ఘోర ప్రమాదం...ఢీ కొన్న రెండు బస్సులు 15 మంది మృతి...
- April 01, 2018
కువైట్:వెస్ట్ కువైట్ లోని బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్ ప్రాంతంలో రెండు కంపెనీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో సుమారు 15 మంది మృతి చెందినట్లు,చాలామంది గాయపడినట్టు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటన విడుదల చేసారు. క్షత్రగాత్రులను హెలికాప్టర్ల ద్వారా దగ్గిరలో వున్న హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు.ఈ కంపెనీ బస్సుల్లో భారతీయులే అధికంగా వున్నారని సమాచారం.మృతుల కుటుంబాలకు దేవేందర్ రెడ్డి(పి.సి.సి గల్ఫ్ కన్వీనర్) తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.



తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి







