భారత్కు చేరుకోనున్న 38 మంది మృతదేహాలు
- April 01, 2018
న్యూఢిల్లీ : ఇరాక్లోని మోసుల్లో మృతి చెందిన 39 మంది భారతీయుల్లో 38 మంది మృతదేహాలు సోమవారం రాత్రికి భారత్కు చేరుకోవచ్చు. వీటిని ఇక్కడకు తరలించడానికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్ ఆదివారం మోసుల్ చేరుకున్నారు. మృతి చెందిన వారిలో ఓ వ్యక్తి కేసు పెండింగ్లో ఉండటం వల్ల అతని మృతదేహాన్ని తీసుకురావడం లేదని తెలిపారు. మృతదేహాలు భారత్కు చేరుకున్న అనంతరం అమృత్సర్, పాట్నాలో ఉన్న బాధితుల కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నారు. ఇరాక్లో తప్పిపోయిన 39 భారతీయుల్ని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ హత్య చేసిన సంఘటనపై గతనెల 20న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







