ఎమిరేట్స్ విమానంలోని సలాడ్ లో బొద్దింక..రూ.87 లక్షలు డిమాండ్
- April 02, 2018సలాడ్ లో బొద్దింక పడిందని రూ.87 లక్షలు డిమాండ్ చేశాడు ఓ ప్రయాణికుడు. ముంబయికి చెందిన యూసఫ్ ఇక్బాల్ అనే న్యాయవాది ఫిబ్రవరి 27న మొరాకో నుంచి ముంబయికి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. తనకు విమాన సిబ్బంది అందించిన చికెన్ సలాడ్లో బొద్దింక ఉండటాన్నిచూసి అతను ఒక్కసారి షాక్కు గురయ్యాడు. ఈ ఘటన కారణంగా తాను మానసికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయానని.. రూ.87 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీనిపై స్పందించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్ ప్రతినిధులు విమానంలోకి బొద్ధింక ఎలా చేరిందో అర్థంకావడం లేదు' అని తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి