మిథాలీ రాజ్ మరో ప్రపంచ రికార్డు
- April 06, 2018
భారత మహిళా క్రికెట్ సారధి మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు నమోదు చేయనున్నారు. అత్యధిక వన్డేలు(192) ఆడిన మహిళా క్రికెటర్ గ రికార్డు నెలకొల్పుతున్నారు. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉంది. తాజాగా ఆమె రికార్డును మిథాలీ బ్రేక్ చేయనుంది. తాజాగా ఇంగ్లీష్ మహిళలతో ఆడే మ్యాచ్ తో కలిపి మొత్తం 192 మ్యాచ్ లు ఆడిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పనుంది. 1999 లో ఐర్లాండ్తో మిథాలీ వన్డే క్రికెట్ అరంగేట్రం చేసి ఇప్పటివరకు 191 మ్యాచ్ లు ఆడారు. ఇదిలావుంటే మిథాలీ వన్డేల్లో ఆరువేల పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







