సిరియాలో ఆగని మారణ హోమం
- April 09, 2018
సిరియాలోని డౌమా పట్టణంలో రసాయన దాడులు జరిగిన మరుసటి రోజే మరో ప్రాంతంలో క్షిపణి దాడులు చోటుచేసుకున్నాయి. తైఫూర్లోని సిరియా సైనిక ఎయిర్బేస్పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం చోటు చేసుకున్న రసాయన దాడులపై సిరియా, దాని మిత్ర పక్షాలను అమెరికా హెచ్చరించినా ఈ క్షిపణి దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. 'సిరియాలో రసాయన ఆయుధాలు ఉపయోగించేవారిని పట్టుకునేందుకు దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తాం' అని పెంటగాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!