అమెరికాలో బెల్లంకొండ 'సాక్ష్యం' షూటింగ్
- April 09, 2018
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం మూవీ చేస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఆమెరికాలో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతున్నది.అమెరికాలో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ని చిత్రీకరిస్తున్నారు. . హీరో బెల్లకొండ శ్రీనివాస్ తో పాటు కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.. ఇక ఈ షెడ్యూల్ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ మూవీలో పూజ హేగ్దే హీరోయిన్. మే 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది..
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







