అమెరికాలో బెల్లంకొండ 'సాక్ష్యం' షూటింగ్
- April 09, 2018యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం మూవీ చేస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఆమెరికాలో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతున్నది.అమెరికాలో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ని చిత్రీకరిస్తున్నారు. . హీరో బెల్లకొండ శ్రీనివాస్ తో పాటు కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.. ఇక ఈ షెడ్యూల్ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ మూవీలో పూజ హేగ్దే హీరోయిన్. మే 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది..
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..