డ్రగ్స్: 11 మంది వలసదారుల అరెస్ట్
- April 09, 2018
మస్కట్: 11 మంది వలసదారులు డ్రగ్స్ కలిగి వున్నారనీ, డ్రగ్స్ని తీసుకున్నారనే అభియోగాల నేపథ్యంలో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ఇషయాన్ని వెల్లడించింది. జనరల్ డిపర్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్, బౌషర్లో ఇద్దర్ని అరెస్ట్ చేసింది. రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆసియాకి చెందిన నిందితులు, హెర్బల్ మెటీరియల్ అలాగే, మరిజువానా పేపర్ రోల్స్ కలిగి వున్నారనీ, వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారనీ, అలాగే 2,000 ఒమన్ రియాల్స్ పైగా నగదుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపాయి. సదరన్ షర్కియా పోలీస్ డిపార్ట్మెంట్ - డిపార్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ 11 మంది నిందితుల్ని గత నెలలో డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









