డ్రగ్స్: 11 మంది వలసదారుల అరెస్ట్
- April 09, 2018
మస్కట్: 11 మంది వలసదారులు డ్రగ్స్ కలిగి వున్నారనీ, డ్రగ్స్ని తీసుకున్నారనే అభియోగాల నేపథ్యంలో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ఇషయాన్ని వెల్లడించింది. జనరల్ డిపర్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్, బౌషర్లో ఇద్దర్ని అరెస్ట్ చేసింది. రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆసియాకి చెందిన నిందితులు, హెర్బల్ మెటీరియల్ అలాగే, మరిజువానా పేపర్ రోల్స్ కలిగి వున్నారనీ, వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారనీ, అలాగే 2,000 ఒమన్ రియాల్స్ పైగా నగదుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపాయి. సదరన్ షర్కియా పోలీస్ డిపార్ట్మెంట్ - డిపార్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ 11 మంది నిందితుల్ని గత నెలలో డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







