డ్రగ్స్: 11 మంది వలసదారుల అరెస్ట్
- April 09, 2018
మస్కట్: 11 మంది వలసదారులు డ్రగ్స్ కలిగి వున్నారనీ, డ్రగ్స్ని తీసుకున్నారనే అభియోగాల నేపథ్యంలో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ఇషయాన్ని వెల్లడించింది. జనరల్ డిపర్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్, బౌషర్లో ఇద్దర్ని అరెస్ట్ చేసింది. రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆసియాకి చెందిన నిందితులు, హెర్బల్ మెటీరియల్ అలాగే, మరిజువానా పేపర్ రోల్స్ కలిగి వున్నారనీ, వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారనీ, అలాగే 2,000 ఒమన్ రియాల్స్ పైగా నగదుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపాయి. సదరన్ షర్కియా పోలీస్ డిపార్ట్మెంట్ - డిపార్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ 11 మంది నిందితుల్ని గత నెలలో డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







