ఢిల్లీ వెళ్ళాల్సిన ఒమన్ ఎయిర్ విమానం దారి మళ్ళింపు
- April 09, 2018
మస్కట్: మస్కట్ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన ఒమన్ ఎయిర్ విమానం లక్నోకి దారి మళ్లించారు. ఢిల్లీలో బ్యాడ్ వెదర్ కారణంగా ఈ దారి మళ్ళింపు జరిగినట్లు ఒమన్ ఎయిర్ వర్గాలు వెల్లడించాయి. ఎట్టకేలకు సోమవారం ఉదయం 1.27 నిమిషాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఉదయం 6.30 నిమిషాలకే షెడ్యూల్ ప్రకారం విమానం ఢిల్లీకి చేరుకోవాల్సి వుంది. 4 గంటల ఆలస్యంగా విమానం ఢిల్లీకి చేరుకుంది. బలమైన గాలులు, తేలికపాటి వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









