ఢిల్లీ వెళ్ళాల్సిన ఒమన్ ఎయిర్ విమానం దారి మళ్ళింపు
- April 09, 2018
మస్కట్: మస్కట్ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన ఒమన్ ఎయిర్ విమానం లక్నోకి దారి మళ్లించారు. ఢిల్లీలో బ్యాడ్ వెదర్ కారణంగా ఈ దారి మళ్ళింపు జరిగినట్లు ఒమన్ ఎయిర్ వర్గాలు వెల్లడించాయి. ఎట్టకేలకు సోమవారం ఉదయం 1.27 నిమిషాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఉదయం 6.30 నిమిషాలకే షెడ్యూల్ ప్రకారం విమానం ఢిల్లీకి చేరుకోవాల్సి వుంది. 4 గంటల ఆలస్యంగా విమానం ఢిల్లీకి చేరుకుంది. బలమైన గాలులు, తేలికపాటి వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







