ఢిల్లీ వెళ్ళాల్సిన ఒమన్ ఎయిర్ విమానం దారి మళ్ళింపు
- April 09, 2018
మస్కట్: మస్కట్ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన ఒమన్ ఎయిర్ విమానం లక్నోకి దారి మళ్లించారు. ఢిల్లీలో బ్యాడ్ వెదర్ కారణంగా ఈ దారి మళ్ళింపు జరిగినట్లు ఒమన్ ఎయిర్ వర్గాలు వెల్లడించాయి. ఎట్టకేలకు సోమవారం ఉదయం 1.27 నిమిషాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఉదయం 6.30 నిమిషాలకే షెడ్యూల్ ప్రకారం విమానం ఢిల్లీకి చేరుకోవాల్సి వుంది. 4 గంటల ఆలస్యంగా విమానం ఢిల్లీకి చేరుకుంది. బలమైన గాలులు, తేలికపాటి వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!







