ఢిల్లీ వెళ్ళాల్సిన ఒమన్ ఎయిర్ విమానం దారి మళ్ళింపు
- April 09, 2018
మస్కట్: మస్కట్ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన ఒమన్ ఎయిర్ విమానం లక్నోకి దారి మళ్లించారు. ఢిల్లీలో బ్యాడ్ వెదర్ కారణంగా ఈ దారి మళ్ళింపు జరిగినట్లు ఒమన్ ఎయిర్ వర్గాలు వెల్లడించాయి. ఎట్టకేలకు సోమవారం ఉదయం 1.27 నిమిషాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఉదయం 6.30 నిమిషాలకే షెడ్యూల్ ప్రకారం విమానం ఢిల్లీకి చేరుకోవాల్సి వుంది. 4 గంటల ఆలస్యంగా విమానం ఢిల్లీకి చేరుకుంది. బలమైన గాలులు, తేలికపాటి వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







