ఏప్రిల్ 16న ఏపీ బంద్.. ప్రత్యేక హోదానే లక్ష్యం
- April 12, 2018ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోరుతూ గత కొద్ది రోజులుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళనకారులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అధికార పక్షం తో పాటు ప్రతిపక్షాలు, మరి కొన్ని ప్రజా సంఘాలు కూడా ఇదే నినాదంతో ముందుకు సాగుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. దీంట్లో భాగంగానే హోదా సాధన సమితి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 16న బంద్ జరపనున్నట్లు సాధన సమితి స్పష్టం చేసింది. ఈ బంద్కు వైసీపి, జనసేన పార్టీల మద్దతు కూడా లభించిందని తెలిపాయి.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం