దుబాయ్: ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ళ జైలుశిక్ష
- April 12, 2018యూఏఈలో ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ళ జైలుశిక్ష పడింది. 200 మిలియన్ డాలర్ల చీటింగ్ కేసులో ఈ శిక్ష విధిస్తూ దుబాయి స్పెషల్ బెంచ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన గోవాకు చెందిన సిడ్నీ లెమోస్, అతడి భార్య వలనీ, మరియు రేయాన్ డీసౌజాలకి న్యాయమూర్తి 517 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. వీరు ఎసెన్షియల్ ఫారెక్స్ను నిర్వహించి సుమారు 200 మిలియన్ల డాలర్ల మోసానికి పాల్పడ్డారంటూ దుబాయి న్యాయస్థానం నిర్ధారించింది.
తాజా వార్తలు
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- వరంగల్ విమానాశ్రయం పై కదలిక
- ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్