మూడు వాహనాల ఢీ: ఓ వాహనం దగ్ధం
- April 17, 2018
మస్కట్: మావాలిహ్లో ఓ రోడ్డు ప్రమాదం కారణంగా మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ కారు దగ్ధమయ్యింది. రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఎవరూ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోలేదు. గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి వుంది. ప్రమాదం కారణంగా రోడ్డుపై తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అల్ ముజున్ రౌండెబౌట్ - సదరన్ మావాలిహ్లో ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. పోలీసులు ట్రాఫిక్ని క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









