మూడు వాహనాల ఢీ: ఓ వాహనం దగ్ధం
- April 17, 2018
మస్కట్: మావాలిహ్లో ఓ రోడ్డు ప్రమాదం కారణంగా మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ కారు దగ్ధమయ్యింది. రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఎవరూ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోలేదు. గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి వుంది. ప్రమాదం కారణంగా రోడ్డుపై తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అల్ ముజున్ రౌండెబౌట్ - సదరన్ మావాలిహ్లో ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. పోలీసులు ట్రాఫిక్ని క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!









