మూడు వాహనాల ఢీ: ఓ వాహనం దగ్ధం
- April 17, 2018మస్కట్: మావాలిహ్లో ఓ రోడ్డు ప్రమాదం కారణంగా మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ కారు దగ్ధమయ్యింది. రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఎవరూ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోలేదు. గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి వుంది. ప్రమాదం కారణంగా రోడ్డుపై తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అల్ ముజున్ రౌండెబౌట్ - సదరన్ మావాలిహ్లో ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. పోలీసులు ట్రాఫిక్ని క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..