ఒమన్ హౌస్ ఫైర్: వలసదారుడి మృతి
- April 17, 2018
మస్కట్: ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సలాలాలో ఈ ఘటన జరిగినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. ఫైర్ ఫైటర్స్ స్పందించి మంటల్ని ఆర్పివేయగలిగినా, బాధితుడ్ని రక్షించలేకపోయినట్లు పిఎసిడిఎ వర్గాలు పేర్కొన్నాయి. సంఘటన గురించి సమాచారం అందుకోగానే అక్కడికి రెస్క్యూ మరియు అంబులెన్స్ టీమ్ చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు చెప్పారు. అల్ వాడి ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడ్ని ఆఫ్రికా జాతీయుడిగా గుర్తించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







