థెరిసా మే తో మోది భేటీ
- April 18, 2018లండన్: ప్రధాని నరేంద్ర మోది ఇవాళ లండన్లో పర్యటన కొనసాగుతుంది. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. టెన్ డౌనింగ్ స్ట్రీట్లో బ్రిటన్ ప్రధాని థెరిసా మే ను ప్రధాని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరూ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. ఇమ్మిగ్రేషన్, వీసాలు, సీమాంతర ఉగ్రవాదం, వేర్పాటు వాదం వంటి అంశాలను చర్చించనున్నారు. ఇవాల్టి సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన