మౌనం వీడాలని మోదీకి మన్మోహన్ చురక
- April 18, 2018మౌనం వీడి మాట్లాడాని ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించారు. 'నేను మాట్లాడటం లేదని నన్ను 'మౌన్ మోహన్ సింగ్'గా సంబోధించారు. మాట్లాడటం నేర్చుకోవాలని నాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు అదే మౌన సూత్రాన్ని మోదీ పాటిస్తున్నారు. అప్పుడు నాకిచ్చిన సలహానే ఇప్పుడు మీరు పాటించండి. దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న అంశాలపై మీరెందుకు మౌనం వహిస్తున్నారు? అత్యాచార ఘటనలపై నోరు విప్పరేం? మీరు ఒక ప్రధాని హోదాలో ఉన్నారన్న విషయం మర్చిపోయినట్లున్నారు' అని మన్మోహన్ అన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA