డల్లాస్ లోని వైసీపీ కార్యకర్తలు ఒకరోజు నిరాహారదీక్ష
- April 19, 2018
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకోసం అమెరికాలోని ప్రవాస తెలుగువారు తమ మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ డల్లాస్ లోని వైసీపీ కార్యకర్తలు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. స్థానిక గాంధీ పార్కులో వారు ప్లేకార్డ్స్, బ్యానర్లు పట్టుకొని తమ నిరసన తెలియజేశారు. హోదావిషయంలో కొందరు రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









